Exclusive

Publication

Byline

హైదరాబాద్ టూ ఊటీ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. బడ్జెట్ ధరలో ఫుల్లుగా చిల్ అవ్వొచ్చు బ్రో!

భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఊటీ.. ఈ పేరు ఎప్పుడూ వింటూనే ఉంటాం. చాలా మందికి ఇక్కడకు వెళ్లాలని కల. ఇక్కడి ప్రకృతితో ఇట్టే ప్రేమలో పడిపోతారు, అందమైన సరస్సులు, ఎత్తైన కొండలు కట్టిపడేస్తాయి. మీరు కూడా బడ్జె... Read More


కొత్త హెల్త్ కార్డుల జారీ ద్వారా 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్!

భారతదేశం, సెప్టెంబర్ 9 -- ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సీనియర్... Read More


ముఖ్యమంత్రి, మంత్రులు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదు : పవన్ కేసులో హైకోర్టులో ఏజీ

భారతదేశం, సెప్టెంబర్ 9 -- ముఖ్యమంత్రి లేదా క్యాబినెట్ మంత్రులు సినిమాల్లో నటించకుండా ఎటువంటి నిషేధం లేదని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదవిని దుర్వినియోగం చేశారనే ఆర... Read More


యూరియా కొరతతో రైతులకు తీవ్ర ఇబ్బందులు.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ 'అన్నదాత పోరు'

భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్ మీద అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయ ముందు వైసీపీ శ్రేణులు... Read More


ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఇక్కడ వర్షాలు!

భారతదేశం, సెప్టెంబర్ 9 -- తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిక ఉంది. రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబ... Read More


ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ స్టార్ట్.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఈఏపీసెట్ మూడో విడత(చివరి) కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ 2025 మూడో దశ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. కౌన్సెలింగ్ రౌండ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్... Read More


ఏపీ ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల.. ఈ తేదీలోపు చెల్లించాలి, ఎంతంటే?

భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఇంటర్ విద్యార్థులకు ఇక పరీక్ష హడావుడి మెుదలైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫీజుపై ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ఐపీఈ) మార్చి... Read More


ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు!

భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఏపీలోని గుంటూరులో ఉన్న ఆచార్య ఎన్నీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ కళశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అ... Read More


34 కొత్త రింగ్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిర్ణయం.. లిస్టులో అమరావతి, వరంగల్ పేర్లు!

భారతదేశం, సెప్టెంబర్ 8 -- ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే కాకుండా.. ఇతర నగరాల్లోనూ హైవేలు ప్రవేశించడంతో వాహనాల వేగం గణనీయంగా తగ్గుతుంది. బుధవారం రాష్ట్రాలతో పంచుకున్న ప్రభుత్వ డేటా ప్రకారం, తమ... Read More


'ప్రభుత్వమే మారాలేమో'.. తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్లీ టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డి!

భారతదేశం, సెప్టెంబర్ 8 -- ట్రిపుల్ ఆర్‌లో భూములు కొల్పోతున్న రైతులు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల ప్రధాన కార్యాలయంలో బాధిత గ... Read More